Delhi: ఢిల్లీలో దుమారం రేపుతున్న మైనర్ బాలిక అత్యాచార ఘటన
ఢిల్లీలో ఓ మైనర్ బాలిక అత్యాచార ఘటన దుమారం రేపుతోంది. ఓ ప్రభుత్వ అధికారే నెలల తరబడి ఆమెపై పైశాచికంగా ప్రవర్తించడం సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం బాధితురాలు చికిత్స పొందుతున్న ఆస్పత్రి దగ్గర ధర్నాకు దిగారు ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్.
/rtv/media/media_files/2025/08/17/delhi-man-rape-2025-08-17-15-17-53.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/swathi-maliwal-jpg.webp)