Delhi Heat Wave: ఢిల్లీలో వడగాడ్పులకు 192 మంది మృతి
దేశ రాజధాని ఢిల్లీలో ఎండల తీవ్రత, వడ గాడ్పులతో 192 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అనే ఎన్జీవో తెలిపింది. వీరిలో 80 శాతం మంది ఎటువంటి ఆశ్రయం లేని వారేనని చెప్పింది. ఈ నెల 11 నుంచి 19వ తేదీల మధ్య అత్యధికంగా ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది.