Crime Story : డ్యామ్ లో తగ్గిన నీరు.. బయటపడ్డ కారు.. అందులో అస్థిపంజరాలు!
మధ్యప్రదేశ్ లో ఒక డ్యామ్ నిర్వహణలో భాగంగా నీటిని తోడి వదిలేయగా.. నీరు తగ్గిపోవడంతో అక్కడ ఒక కారు, అందులో రెండు అస్థిపంజరాలు కనిపించాయి. పోలీసుల విచారణలో అవి దగ్గర ఊరిలోని వ్యక్తులవి అని గుర్తించారు. ఇది హత్య, ప్రమాదమా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.