Nellore: ఏపీలో దారుణం.. బాలికపై ఆటో డ్రైవర్ కిరాతకంగా
నెల్లూరులోని వెంకటేశ్వరపురం భగత్ సింగ్ కాలనీ టిడ్కో గృహాల్లో మైనర్ బాలికపై ఆటో డ్రైవర్ అలీ అహ్మద్ అత్యాచారానికి పాల్పడ్డాడు.స్నేహితురాళ్ల ద్వారా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో మైనర్ బాలిక తల్లి నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది.
/rtv/media/media_files/2024/11/10/mbAo02g5IuNkugCdGteb.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/abusing.jpg)