Under-19 WC: సచినే హీరో.. సెమీస్లోకి దూసుకెళ్లిన టీమిండియా!
కెప్టెన్ ఉదయ్, సచిన్ సెంచరీలతో విజృంభించడంతో యువభారత నేపాల్పై భారీ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ విజయంతో టీమండియా అండర్-19 ప్రపంచకప్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. గ్రూప్ మ్యాచ్లో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ భారత్ గెలవడం విశేషం. ఆరు పాయింట్లతో పాటు నెట్రన్రేట్ +3.240గా ఉంది.