Hyderabad: బ్యూటీ పార్లర్ పేరుతో ఘరానా మోసం.. రూ.3 కోట్లతో దంపతులు పరార్
రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ ఫ్రాంచైజీల పేరుతో మూడు కోట్ల రూపాయలు వసూల్ చేసి దంపతులు పారిపోయిన ఘటన హైదరబాద్ లో చోటుచేసుకుంది. సమీనా, ఇస్మాయిల్, జెస్సికా ముగ్గురు 100కు పైగా నకిలీ బ్యూటీ పార్లర్లు ఓపెన్ చేసి ఉడాయించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-5-11.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-29T191710.081-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/11-3-jpg.webp)