Nagam Janardhan Reddy: కేసీఆర్ ప్రాజెక్ట్ల పేరుతో దోపిడీ చేస్తున్నాడు
కేసీఆర్పై కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణంలో కేసీఆర్కు అవగాహన లేదన్నారు. ఒక్క ప్రాజెక్టు కోసం రెండు మూడు సార్లు టెండర్లను ఎందుకు పిలుస్తారని ప్రశ్నించారు.