అధికారం కోసం మణిపూర్లో మంటలు : BJP,RSSపై రాహుల్ ఫైర్
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మూడు నెలలుగా జాతి ఘర్షణలు కొనసాగుతున్నా కేంద్రప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని విపక్ష కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు.అధికారం కోసం బీజేపీ మణిపూర్ను తగులబెట్టేందుకు సిద్దమవుతోందని విమర్శించారు.అలాగే మణిపూర్లో హింసపై బీజేపీకి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదంటూ మండిపడ్డారు.ఇదే అంశంపై పార్లమెంటులో అవిశ్వాస తీర్మానానికీ నోటీసు ఇచ్చామని తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Untitled-design-61.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Untitled-design-44.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/ys-sharmila-jpg.webp)