Congress: కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిన సైబర్ నేరగాళ్లు
కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు సైబర్ నేరగాళ్లు. ఏకంగా కాంగ్రెస్ పార్టీ పేరుతో నకిలీ వెబ్ సైట్ క్రియేట్ చేసి డబ్బులు కాజేస్తున్నారు. భారత్ జోడో యాత్ర, డొనేట్ కాంగ్రెస్ పేర్లతో నకిలీ సృష్టించి సామాన్యుల నుంచి డబ్బు దోచేస్తున్నారు. దీనిపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.