అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు న్యూ*డ్ కాల్
సింగరేణిలో జరిగే ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ కు అనుబంధంగా ఉన్న సంఘాన్ని గెలిపించాలని కోరారు మంథని ఎమ్మెల్యే, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఇందుకోసం ఆయన ఐఎన్టీయూసీ నేతలతో చర్చలు జరుపుతున్నారు.
మంథని నియోజకవర్గంలో రాజకీయ వేడి రగులుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ తార స్థాయికి చేరుకుంది. తమ కార్యకర్తపై దాడి జరగడంతో ఈరోజు మంథని నియోజకవర్గంలో బంద్ కు పిలుపునిచ్చింది కాంగ్రెస్.
ప్రజల సొమ్మును నీరు గారుస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్మే స్థితిలో లేరని మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీపై జ్యూడిషియల్ కమిషన్ వేస్తే నిజనిజాలు బయటకు వస్తాయన్నారు.