కోర్టులో పందెంకోడి వేలంపాట.. తర్వాత కోడికి సన్మానం
పోలీసుల రైడ్స్లో దొరికిన కోడిని రాజేంద్ర నగర్ కోర్డు వేలం వేసింది. జడ్జి సమక్షంలో వేలం వేయగా.. రూ.2,500 లకు కోడి వేలంపాటలో పోయింది. ఆ పందెంకోడిని తెలంగాణ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామకృష్ణ వేలంలో దక్కించుకున్నారు. ఆనందంతో ఆయన కోడకి సన్మానం చేశారు.