CM KCR: ఇక రంగంలోకి కేసీఆర్.. సెంటిమెంట్ గా అక్కడ తొలి మీటింగ్!
గులాబీ బాస్ కేసీఆర్ (CM KCR) సైతం ఇక ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వరుస మీటింగ్ లతో ఆయన రాష్ట్రాన్ని చుట్టేయనున్నారు. పార్టీ అభ్యర్థులకు ఈనెల 15న సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్లో బీఫామ్ లను అందజేయనున్నారు. అనంతరం హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు.