కేజ్రీవాల్కు బిగ్ షాక్.. ఏక్నాథ్ షిండేగా మారనున్న సీఎం భగవంత్ మాన్!
ముఖ్యమంత్రి భగవంత్ మాన్ త్వరలో మహారాష్ట్రకు చెందిన ఏక్నాథ్ షిండే మార్గాన్ని అనుసరించవచ్చని పంజాబ్ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా ఆరోపించారు. 30 మందికి పైగా ఆప్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారన్నారు.