CBSE exams: ఏడాదికి రెండు సార్లు బోర్డు ఎగ్జామ్ వల్ల విద్యార్థులకు ప్రయోజనం ఏంటి?
ఏడాదికి రెండు సార్లు CBSE పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా స్టూడెంట్స్పై ఒత్తిడి తగ్గుతుంది. స్కోర్ని కూడా పెంచుకోవచ్చు. ఇక నుంచి రెండు సార్లు బోర్డు పరీక్షలు జరగనుండగా.. వాటిలో ఏది బెస్ట్ స్కోరో దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
/rtv/media/media_files/2025/03/21/7SvgtzldDu3Uu4N35ccG.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/students-1-jpg.webp)