Flight: పైలట్ల నిర్వాకం..దారి తప్పిన విమానం..ఏమైందంటే.!
పైలెట్లు ఇద్దరు నిద్రపోవడంతో విమానం అరగంటపాటు దారితప్పి ప్రయాణించింది. పైలట్ కు మెలకువ రావడంతో అధికారులతో సంప్రదించి దారితప్పిన విమానాన్ని తిరిగి గాడిలో పెట్టడంతో పెను ప్రమాదం తప్పింది. విమానంలో 153మంది ప్రయాణికులు, 4సిబ్బంది ఉన్నారు. ఈ ఘటన ఇండోనేషియాలో జరిగింది.