Cholera: కలరా కలకలం.. 80 మందికి సోకిన వ్యాధి
మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లాలో 84 మంది కలరా బారినపడ్డారు. ఇద్దరు మృతి చెందారు. ఫూప్ పట్టణంలోని 5,6,7 వార్డుల్లో నీరు కలుషితం కావడంతోనే అక్కడి స్థానికులకు కలరా సోకిందని వైద్యులు తెలిపారు.
మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లాలో 84 మంది కలరా బారినపడ్డారు. ఇద్దరు మృతి చెందారు. ఫూప్ పట్టణంలోని 5,6,7 వార్డుల్లో నీరు కలుషితం కావడంతోనే అక్కడి స్థానికులకు కలరా సోకిందని వైద్యులు తెలిపారు.
కలరా ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించింది. ఇప్పుడు జింబాబ్వేను పట్టి పీడిస్తుంది. ఇప్పటికే ఆ దేశంలో కలరాతో వందకుపైగా మరణాలు సంభవించాయని ప్రభుత్వం తెలిపింది. మరో 905మంది ఈ వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అంతమైందనుకున్న కలరా మళ్లీ విధ్వంసం సృష్టిస్తుండటంతో డబ్ల్యూహెచ్ఓ కూడా ఆశ్చర్యపోయింది.