BREAKING: ఆ దేశాల్లో మరోసారి భయంకరమైన భూకంపం.. ఆందోళన చెందుతున్న ప్రజలు
మయన్మార్లో మళ్లీ భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం 3.9 తీవ్రతతో మయన్మార్లో భూమి కంపించింది. అలాగే గురువారం ఉత్తర చిలీలో కూడా భూకంపనలు సృష్టించింది. 5.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ వెల్లడించింది.
/rtv/media/media_files/2025/04/12/l5Uyavcu3swkD5Bv1q8x.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/fire-jpg.webp)