బెయిల్ పిటిషన్లపై ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి..డీ.వై చంద్రచూడ్!
బెయిల్ పిటిషన్లను విచారించేటప్పుడు న్యాయమూర్తులు మెదడు ఉపయోగించి నిర్ణయాలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ అన్నారు. బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో కిందస్థాయి న్యాయమూర్తుల పై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.