బీజాపూర్ ఎన్కౌంటర్పై మావోయిస్ట్ పార్టీ బహిరంగ లేఖ
ఛత్తీష్గడ్ ఎన్కౌంటర్పై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపడంతో 24 మంది గ్రామస్తులు గాయపడ్డారని మండిపడ్డారు. దీనికి నిరసనగా ఫిబ్రవరి 18న బీజాపూర్, సుక్మా, దంతెవాడ జిల్లాల్లో బంద్కు పిలుపునిస్తున్నట్లు బహిరంగ లేఖలో తెలిపారు.
/rtv/media/media_files/2025/04/25/gAhkV21Bzwl9dX2VmwTo.jpg)
/rtv/media/media_files/2025/02/03/psFcKw6xv7x5m32dZwAA.jpg)