అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నేత దారుణ హత్య..!!
ఛత్తీస్గఢ్లో బీజేపీ నేతను నక్సలైట్లు దారుణ హత్య చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నేత హత్య సంచలనం రేపింది. బీజేపీ నేత ఓం మాథుర్ ను గొడ్డలితో నరికి హత్య చేశారు నక్సలెట్లు.
ఛత్తీస్గఢ్లో బీజేపీ నేతను నక్సలైట్లు దారుణ హత్య చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నేత హత్య సంచలనం రేపింది. బీజేపీ నేత ఓం మాథుర్ ను గొడ్డలితో నరికి హత్య చేశారు నక్సలెట్లు.
ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 64 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇటు తెలంగాణలోనూ రేపో మాపో బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.