PM Modi: టీడీపీ సభ.. ప్రధాని మోడీకి చేదు అనుభవం
ప్రజాగళం సభలో ప్రధాని మోడీకి చేదు అనుభవం అయింది. మోడి సభను ఉద్దేశిస్తూ ప్రసంగిస్తుండగా ఆయన మైక్ మూడు సార్లు కట్ అయింది. దాదాపు ఎనిమిది నిమిషాల వరకు మైక్ పనిచేయలేదు. మైక్ కట్ అవ్వడంపై మోడీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.