Vijayawada: ఐదో రోజుకు చేరుకున్న దసరా శరన్నవరాత్రులు
70 సంవత్సరాల చరిత్రలో ఇంద్రకీలాద్రి పై మొట్టమొదటి సారిగా అమ్మవారు భక్తులకు చండీ దేవిగా భక్తులకు కనువిందు చేస్తున్నారు. ఈ ఏడాది అధిక మాసం రావడంతో తిథి, నక్షత్రాల ప్రకారం..అమ్మవారి అలంకారంలో మార్పులు చోటు చేసుకుంటాయి.
/rtv/media/media_files/2025/06/05/PT4zv57T0V07ftVlnKYS.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/ammavaru-jpg.webp)