Andhra Pradesh: కేంద్రం సాయం ఇంకా అందలేదు–చంద్రబాబు
కేంద్రం నుంచి సహాయం వచ్చిందన్న మాట అవాస్తవమని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. తాము ఇంకా కేంద్రానికి రిపోర్ట్ పంపలేదని తెలిపారు.ప్రస్తుతం బుడమేరు గండ్లును పూడ్చడమే తమ లక్ష్యమని...అదే పనిలో ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.
/rtv/media/media_files/2025/04/24/65wSImJ2RJVGVWtRnhOz.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/Chandrababu-1-1.jpg)