చిన్నారి మృతిపై స్పందించిన టీటీడీ.. చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లిన చిన్నారిపై శుక్రవారం రాత్రి చిరుత పులి దాడి చేసిన ఘటనపై టీటీడీ స్పందించింది. మృతురాలు లక్షత (6) కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించగా.. దీంతోపాటు అటవీ శాఖ నుంచి మరో 5 లక్షల రూపాయలను అందిచనున్నట్లు తెలిపింది. శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులు ఒక్కొక్కరిగా రావద్దని, గుంపులుగా రావాలని టీటీడీ సూచించింది. మ
/rtv/media/media_files/2025/06/21/robbery-gang-2025-06-21-20-40-59.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Untitled-design-7-1.png)