Byreddy Siddharth Reddy: ఆ నియోజకవర్గంలో తారాస్థాయికి చేరిన ఆధిపత్య పోరు
ఆ నియోజకవర్గంలో నేతల మధ్య వర్గపోరు అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే, నియోజకవర్గం ఇన్చార్జ్ మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. అంతేకాకుండా ఎమ్మెల్యే టికేట్ ఆశిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుండటంతో వైసీపీ అధిష్టానం తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-9-8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/by-jpg.webp)