KTR : పరిపాలనమీద పెట్టిన దృష్టి పార్టీ మీద పెట్టలేదు
పరిపాలన మీద పెట్టిన దృష్ఠి పార్టీ కార్యక్రమాల మీదా పెట్టకపోవడం వల్లే ఎన్నికల్లో ఓటమిపాలయ్యామని కేటీఆర్ వెల్లడించారు.
పరిపాలన మీద పెట్టిన దృష్ఠి పార్టీ కార్యక్రమాల మీదా పెట్టకపోవడం వల్లే ఎన్నికల్లో ఓటమిపాలయ్యామని కేటీఆర్ వెల్లడించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీఅభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన తర్వాత తొలిసారిగా మెదక్ పర్యటనలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసే ప్రసంగంపైన అందరి దృష్టి ఉంది. కేసీఆర్ ప్రతిపక్షాలకు ఎలాంటి సవాల్ విసరనున్నారనే అంశాన్ని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా మెదక్ కలెక్టరేట్, జిల్లా ఎస్పీ ఆఫీస్ తో పాటు బీఆర్ఎస్ భవన్ ను ప్రారంభించనున్నారు.