MP Raghunandan Rao: కవిత లేఖ రాజకీయ పంచాయతీనా? ఆస్తుల పంచాయతీనా?
కేసీఆర్కు కవిత రాసిన లేఖపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాసిన లెటర్ రాజకీయ పంచాయతీనా? ఆస్తుల పంచాయతీ గురించా అని అనుమానం వ్యక్తం చేశారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతారని రఘునందర్ రావు జోస్యం అన్నారు.