Nitish Kumar: కాంగ్రెస్ వల్లే ఇండియా కూటమిలో పురోగతి లేదు.. నితీష్ కుమర్ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ వల్లే ఇండియా కూటమిలో పురోగతి లేదని బిహార్ సీఎం నితీష్ కుమార్ ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్.. ఐదు రాష్ట్రాల ఎన్నికలపైనే దృష్టి పెట్టిందని.. అందుకే ఇండియా కూటమిలో దూకుడు తగ్గిపోయినట్లు తెలిపారు.