Bhadrachalam : డేంజర్లో భద్రాచలం.. మూడో ప్రమాదం హెచ్చరిక జారీ!
TG: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి పెరుగుతోంది. నీటిమట్టం 42.2 అడుగులకు చేరింది. దిగువకు 8 లక్షల క్యూసెక్కుల నీరు వెళ్తున్నాయి. ఈరోజు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.
/rtv/media/media_files/i9eMvbvR7GJb7M4dD5nV.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/BADRCHALAM.jpg)