Punganuru : బీసీవై నాయకురాలి పై వైసీపీ శ్రేణుల దాడి!
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం బర్నేపల్లిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బీసీవై పార్టీ నాయకురాలు అంజమ్మ పై వైసీపీ శ్రేణులు దాడికి దిగాయి. వైసీపీ కి చెందిన చంద్రశేఖర్, పురుషోత్తం, చంద్రకళ, మంజుల, శంకరమ్మ అనే వ్యక్తులు అంజమ్మ పై వేట కొడవలితో దాడికి దిగారు.
/rtv/media/media_files/fy1nDoxelAM1neNrttEe.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/bcy.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-87-1-jpg.webp)