Cricket:మిగిలిన టెస్ట్ల్లోనూ కోహ్లీ ఆడటం లేదు..బీసీసీఐ
ఇంగ్లాండ్తో మిగిలన మూడు టెస్ట్ మ్యాలకు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. మొదటి రెండు టెస్ట్ మ్యాచ్లూ ఆడని విరాట్ కోహ్లీ మిగతా మూడింటికి కూడా రావడం లేదని చెప్పింది. జడేజా, కె.ఎల్ .రాహుల్ మాత్రం ఆడతారని అనౌన్స్ చేసింది.