AP: రెండు లా కాలేజీలకు షాక్.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిషేధం..!
AP: ఏపీలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న రెండు లా కాలేజీలపై అధికారులు వేటు వేశారు. తిరుపతిలోని శ్రీ ఈశ్వర్ రెడ్డి లా కాలేజ్, విశాఖలోని శ్రీ షిరిడి సాయి లా కాలేజ్ లపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిషేధం విధించింది. 2024-25 అడ్మిషన్లను నిలిపివేసింది.
/rtv/media/media_files/2024/11/22/1KlqC8j1NsvIzspo5ek5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/ap-1.jpg)