NBK: కన్నీరు పెట్టుకున్న బాలకృష్ణ
హిందూపూర్ కు చెందిన టీడీపీ నాయకుడు వెంకటస్వామి ఇటీవల మరణించగా.. నేడు బాలకృష్ణ వారి నివాసానికి వెళ్లారు. ఈ క్రమంలో భావోద్వేగానికి గురైన బాలకృష్ణ కన్నీరు పెట్టుకున్నారు. అండగా ఉంటానని వెంకటస్వామి కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు.