All Set For SS Thaman Musical Night Show In Vijayawada | NTR Trust Euphoria Musical Night | RTV
విశ్వక్ సేన్ లైలా సినిమాకు మద్దతుగా నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో #WesupportLaila అంటూ ట్రెండ్ చేస్తున్నారు. మూవీ బాగుంటే ఎవరూ ఆపలేరని, ఒక నటుడు చేసిన వ్యాఖ్యలతో సినిమాను బాయ్కాట్ చేయడం కరెక్ట్ కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
హిందూపరం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీలు చైర్మన్ పీఠం కోసం గట్టిగా ప్రయత్నించాయి. అయితే టీడీపీకి 21 మంది కౌన్సిలర్లు, ఎమ్మెల్యే, ఎంపీతో కలిపి 23 మంది బలంతో టీడీపీ అభ్యర్థి రమేష్ ఏకగ్రీవంగా చైర్మన్ గా ఎంపికయ్యాడు.
బాలకృష్ణ బావమరిదిగా దొరకడం తన అదృష్టమని ఏసీ సీఎం చంద్రబాబు అన్నారు. 'నిన్నటి వరకూ అల్లరి బాలయ్య ఇప్పుడు పద్మభూషణ్ బాలయ్య. ఇదొక అన్స్టాపబుల్ ప్రయాణం. దేశం గర్వించదగ్గ బిడ్డ. మా కుటుంబానికి పద్మభూషణ్ అవార్డు దక్కడం గర్వంగా ఉంది' అంటూ ఎమోషనల్ అయ్యారు.
పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఏపీ మాజీ సీఎం జగన్ చేసిన ట్వీట్ పై బాలయ్య ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పేర్లు చెప్పి విష్ చేయలేవా? అంటూ ఫైర్ అవుతున్నారు. ఇంత ఇగో ఎందుకంటూ మరికొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
పద్మ భూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా బాలయ్య తన అభిమానికి ఫోన్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ విషయాన్ని అభిమాని స్వయంగా సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.
నందమూరి బాలకృష్ణకు కేంద్రం పద్మ భూషణ్ ప్రకటించడంతో పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జూ.ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, వెంకటేష్ సహా మరికొందరు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్స్ చేశారు.
బాలకృష్ణ.. ద గ్రేట్ వెండితెర వేలుపు ఎన్టీయార్ తనయుడు. పెద్ద యాక్టర్ నీడలో ఇండస్ట్రీలోకి వచ్చారు. తనకంటూ ఒక ఇమేజ్ ను సృష్టించుకున్నారు. 50 అన్ స్టాపబుల్ కెరియర్ తో దూసుకుపోతున్నారు. ఇప్పుడు పద్మభూషణ్ కూడా బాలకృష్ణను వరించింది.
తన బాబాయ్కి పద్మ భూషణ్ రావడంతో జూనియర్ ఎన్టీఆర్,నందమూరి కల్యాణ్ రామ్ ఫుల్ ఖుషీ అవుతున్నాడు. బాలయ్యకు కేంద్రం తాజాగా పద్మ భూషణ్ను ప్రకటించింది. ఈ క్రమంలో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ వంటి వారు ట్వీట్లు వేసి తమ బాబాయ్కి కంగ్రాట్స్ తెలియజేశారు.