ఘోరం.. 24 గంటల్లో 9 మంది శిశువులు మృతి
పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ వైద్య కళాశాలలో 24 గంటల్లోనే 9 మంది శిశువులు మృతి చెందడం సంచలనం రేపింది. ఈ చిన్నారులందరూ పోషకాహార లోపం, అతితక్కువ బరువుతో ఉన్నారని, ఒకరు గుండె సంబంధింత సమస్యను ఎదుర్కొంటున్నారని వైద్యులు తెలిపారు.