Viral Video : బాలరాముడు అందరికీ దేవుడే.. జై శ్రీరామ్ అంటూ చైనా సైనికులు నినాదాలు..!!
దేవుడు ముందు అందరూ తలవంచాల్సిందే. పొరుగు దేశం చైనా కూడా జైశ్రీరాం అంటూ నినాదాలు చేసింది. రామమందిరం ప్రారంభోత్సవం జరిగిన మరునాడే చైనా జవాన్లు సరిహద్దుల్లో జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
Ayodhya Ram Mandir : అయోధ్య క్రేజ్ను క్యాష్ చేసుకుంటున్న సైబర్ కేటుగాళ్లు...ఆ లింక్ క్లిక్ చేశారో అంతే సంగతులు..!!
అయోధ్య భవ్య రామమందిరం ఈనెల 22న ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. రామయ్యను దర్శించుకోవాలని దేశ ప్రజలంతా ఊవ్విళ్లూరుతున్నారు. అయోధ్యారాముడి క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. అయోధ్యకు స్పెషల్ ఆఫర్లు, వోచ్చర్లు, పాస్ ల పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారు.
Ayodhya Ram Mandir : 392 స్తంభాలు, 44 తలుపులు, 161 అడుగుల ఎత్తు..అయోధ్య రామమందిరం ప్రత్యేకతలు తెలుసా.!!
అయోధ్యాపురి రామాలయ నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వెయ్యేళ్లవరకు చెక్కుచెదరదు. తూర్పు-పడమర పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు. ప్రతి అంతస్తులో ఆలయం 20 అడుగుల ఎత్తులో ఉంది. దీనికి 392 స్తంభాలు, 44 తలుపులు ఉన్నాయి.
Interesting Facts : ఆయోధ్యాపురిలో శ్రీరాముడి ఆలయ నమూనాను ఎవరు డిజైన్ చేశారో తెలుసా? ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం..!!
శ్రీరాముడి మందిర నిర్మాణానికి దశాబ్దాల ముందే రంగం సిద్ధమైంది. కరసేవకపురంలో శ్రీరామ జన్మభూమి ఆలయ నమూనాను ఏర్పాటు చేశారు. సివి సోంపురా తర్వాత విజయ్ దూది రామమందిర డిజైన్ ను రూపొందించారు. 1989 ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో సాధువులు ఈ నమూనాను ఆమోదించారు.
Ayodya Ram Mandir: అయోధ్య ట్రస్ట్ వద్ద ఇప్పుడు ఎంత నిధి ఉందో తెలుసా ?
అయోధ్య రామమందిరం నిర్మాణానికి, భక్తుల సౌకర్యం కల్పించేందుకు ఇప్పటివరకు రూ.900 కోట్లు ఖర్చు చేశామని అయోధ్య ట్రస్ట్ కోశాధికారి తెలిపారు. ఇంకా తమవద్ద రూ.3 వేల కోట్ల మిగులు నిధులు ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి 22 అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం జరగనుంది.
Ayodhya Ram Temple : రామాలయంలో పూజారుల నియామకానికి 3వేల దరఖాస్తులు..20మంది ఎంపిక..!!
శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటించిన అర్చకుల ఖాళీల భర్తీ ప్రకటనకు భారీగా స్పందన వచ్చింది. 3వేల మంది అభ్యర్థులు పూజారి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో 200 మందిని ఇంటర్వ్యూ కోసం మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి.
Amit Shah: మేం అధికారంలోకి వస్తే ఉచితంగా అయోధ్య రాముడి దర్శనం..!!
మధ్యప్రదేశ్ ఎన్నికల వేళ..కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన హామీ ప్రకటించారు. బీజేపీని గెలిపిస్తే..అయోధ్య రాముడి దర్శనం ఫ్రీగా కల్పిస్తామని హామీ ఇచ్చారు. మధ్యప్రదేశ్ లో ఎన్నికల ప్రచారానికి 2 రోజులు సమయం ఉండగా అమిత్ షా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/china-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/cyber-fraud-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/ayodhya-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/AYODHYA-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Ram-temple-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/AYODHYA-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Home-Minister-Amit-Shah-jpg.webp)