అయోధ్య పూజారి జల సమాధి | Ayodhya Ram Mandir Priest Satyendra Das Given Jal Samadhi In Sarayu River
అయోధ్య రామజన్మభూమి ఆలయ ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ బుధవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే సరయూ నదిలో గురువారం ఆయన పార్దీవదేహాన్ని ఆచారం ప్రకారం జలసమాధి చేశారు. అంతిమయాత్రలో సాధువులు, రామభక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.