నెల్లూరు జిల్లాలో దారుణం.. వైసీపీ అరాచకానికి ఈ ఘటన నిదర్శనం అంటున్న ప్రతిపక్షాలు.!
నెల్లూరు జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ ను దుండగులు చితకబాదిన ఘటన వైరల్ గా మారింది. రోడ్డుకు అడ్డంగా పెట్టిన టూవీలర్ తీయమని డ్రైవర్ హారన్ కొట్టడంతో దుండగులు దాడికి తెగబడ్డారు. పిడిగుద్దులు గుద్ది తన్నులతో రెచ్చిపోయారు. వారి దాడిలో డ్రైవర్ తీవ్ర ఆస్వస్థతకు గురయ్యాడు. అయితే, ఈ దాడి చేసింది వైసీపీ నాయకులేనని సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది.
/rtv/media/media_files/2025/11/19/attack-on-bus-driver-2025-11-19-19-56-33.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/rtc-driver-jpg.webp)