Viral Photos : మరోసారి ఫొటోగ్రఫర్ అవతారమెత్తిన మోదీ.. నేషనల్ పార్క్లో ప్రధాని పిక్స్ వైరల్!
నిత్యం పాలిటిక్స్లో బిజీగా ఉండే మోదీ కాసేపు ప్రకృతి ఒడిలో రిలాక్స్ అయ్యారు. అసోం పర్యటనలో ఉన్న మోదీ కజిరంగ నేషనల్ పార్క్ను విజిట్ చేశారు. ఏనుగుపై స్వారీ చేశారు. ప్రకృతి అందాలను కెమెరాలో బంధించారు. వైరల్ ఫొటోలు చూసేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి.