Apple iphone hacking:నిజాలు తెలుసుకుని వార్తలు రాయాలి-వాషింగ్టన్ పోస్ట్ మీద మండిపడ్డ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
రాజకీయ నేతల ఆపిల్ ఫోన్ల హ్యాక్ విషయం మీద వాషింగ్టన్ పోస్ట్ రాసిన కథనం మీద మండిపడ్డారు యూనియన్ మినిస్టర్ రాజీవ్ చంద్రశేఖర్. సగం సగం నిజాలు తెలుసుకుని వార్తలను రాయొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ట్వీట్ చేశారు.
/rtv/media/media_files/2025/10/02/iphone-2025-10-02-15-15-16.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/rajeev-jpg.webp)