ఏపీ పెన్షన్ దారులకు గుడ్ న్యూస్.. ఇక ఆ భయం అవసరం లేదు!
ఏపీలో పెన్షన్ దారులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇకపై ఒకేసారి మూడు నెలల పెన్షన్ తీసుకోవచ్చని వెల్లడించింది. అంతేకాకుండా కుటుంబ యజమాని మరణిస్తే.. మరుసటి నెలలోనే మృతుడి భార్యకు వితంతు పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
/rtv/media/media_files/2025/03/16/79wNA2dYWeOmqNRZJq4y.jpg)
/rtv/media/media_files/2024/11/22/YiPut6E8EZ7EHR7otcbc.jpg)
/rtv/media/media_library/vi/Yhhs5wLUvEU/hq2.jpg)