AP Murder : గొంతులో ముద్ద దిగుతుండగానే గొంతుకోశారు!
తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. భోజనం చేస్తుండగానే ఓ యువకుడిని అతి దారుణంగా హత్య చేశారు. వెనక నుంచి దాడి చేసి కత్తులతో అతని గొంతుకోశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని సరిగా చూసుకోవడం లేదని సొంతమామ, బావమరిదే ఈ దారుణానికి ఒడిగట్టారు.
/rtv/media/media_files/2025/07/11/andhra-pradesh-sri-sathya-sai-district-young-man-brutally-murdered-2025-07-11-15-06-57.jpg)
/rtv/media/media_files/2025/04/01/Krb6AGpmPruhjqN8KkAz.jpg)