Lokesh: ఓటమి భయంతోనే చంపుతున్నారు.. వైసీపీపై లోకేష్ ఫైర్!
ఓటమి భయంతో మునయ్యని వైసీపీ సైకోలు మట్టుబెట్టారని ఆరోపించారు లోకేష్. గిద్దలూరు మండలం గడికోట పంచాయతీకి చెందిన పాముల మునయ్య టిడిపిలో చేరిన రోజే చంపేస్తామని హెచ్చరించారని అన్నారు. బాబాయ్పై అబ్బాయి గొడ్డలి వేటేసి అధికారం దక్కించుకున్నాడని సీఎం జగన్ను ఉద్దేశిస్తూ విమర్శలు చేశారు.