AP Budget: బడ్జెట్ ప్రవేశపెట్టిన పయ్యావుల.. ఏ శాఖకు ఎన్ని కోట్లు కేటాయించారంటే!
ఏపీ బడ్జెట్ ను రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల అంసెబ్లీలో ప్రవేశపెట్టారు. 3లక్షల 22వేల 359 కోట్లతో 2025-26 వార్షిక బడ్జెట్ కేటాయించారు. అమరావతి నిర్మాణానికి 6వేల కోట్లు, వ్యవసాయానికి 48 వేల కోట్లు, పాఠశాల విద్యాశాఖకు రూ.31, 806కోట్లు కేటాయించారు.
/rtv/media/media_files/2025/03/20/Mg02Magr4yTZRRceTDRW.jpg)
/rtv/media/media_files/2025/02/28/81Tx1T1jkvz334iOLAVH.jpg)
/rtv/media/media_files/2025/02/25/EYD5cZc9Ldl9YSIaV9Tm.webp)