TDP: దొంగ ఓట్లు ఇందుకే సృష్టిస్తున్నారు: మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ
తిరుపతి నియోజకవర్గంలో దొంగ ఓట్లతో గెలిచేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ. 35 వేలకు పైగా దొంగ ఓట్లు నమోదు అయ్యాయని తెలిపారు. కేవలం ఓటమి భయంతోనే అధికార పార్టీ ఇలా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.