Rajamahendravaram: ఎంపీల సస్పెన్షన్ పై రాజమహేంద్రవరంలో ఆందోళన
పార్లమెంటులో విపక్ష ఎంపీల సస్పెన్షన్ ను నిరసిస్తూ రాజమహేంద్రవరం జాంపేటలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పార్లమెంట్ భవనంలో దాడిపై వివరణ ఇవ్వాలని కోరితే ఎంపీలను సస్పెండ్ చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.