ఆంధ్రప్రదేశ్AP: ఒరేయ్ గే.. లఫూట్ నాయాలా : విజయసాయిరెడ్డిపై రెచ్చిపోయిన టీడీపీ నేత! వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, శాంతి వ్యవహారంపై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి స్పందించారు. డీఎన్ఏ టెస్టుకు విజయసాయి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. అలాగే మదన్ మోహన్ కు రూ.1.60 కోట్లు ఎందుకు ఇచ్చాడో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. By Jyoshna Sappogula 16 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Anam: జగన్ నువ్వు పేదవాడివా.. అయితే వేల కోట్లు ఎలా వచ్చాయి..? తాను పేదవాడ్ని అంటూ జగన్ ప్రజలను మభ్యపెడుతున్నాడని మండిపడ్డారు టీడీపీ ఆనం వెంకటరమణారెడ్డి. దేశంలో అప్పులేని ఒకే ఒక సంస్థ భారతి సిమెంట్స్ అని స్పష్టం చేశారు. పేదవాడివైతే భారతి సిమెంట్స్ టర్నోవర్ రూ.2 వేల కోట్లకు ఎలా చేరిందని ప్రశ్నించారు. By Jyoshna Sappogula 05 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn