Anakapalli: నర్సీపట్నం మున్సిపల్ సమావేశం రాసాభస
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపల్ సమావేశం రాసాభసగా మారింది. 25 వ వార్డ్ కౌన్సిలర్ టీడీపీ చింతకాయల రాజేష్.. 8 వార్డ్ కౌన్సిలర్ మున్సిపల్ వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణల మధ్య వివాదం జరిగింది. అభివృద్ధిపై రెండు పార్టీల కౌన్సిలర్లు కాలర్లు పట్టుకొని దుర్భషాలాడుకున్నారు.