Reddy Satyanarayana: టీడీపీ మాజీ మంత్రి మృతి!
AP: మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ (99) కన్నుమూశారు. ఈరోజు ఉదయం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం పెదగోగాడలో ఆయన తుదిశ్వాస విడిచారు. వయసురీత్యా వచ్చిన అనారోగ్య కారణాలతో మృతిచెందారు.
AP: మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ (99) కన్నుమూశారు. ఈరోజు ఉదయం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం పెదగోగాడలో ఆయన తుదిశ్వాస విడిచారు. వయసురీత్యా వచ్చిన అనారోగ్య కారణాలతో మృతిచెందారు.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లోని ఓ ఫార్మా కంపెనీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రియాక్టర్ పేలడంతో 18 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
బంగారమ్మపాలెం నాబ్ నిర్వాసితుల సమస్యలను హోం మంత్రి అనిత కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళారు. చేపల వేట చేయడానికి అవకాశం కల్పించాలని, ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం అపిక్ నిర్వాసిత రైతుల సమస్యలపై చర్చించారు.