MP Elections : టార్గెట్ '10'.. ఈ నెల 28న తెలంగాణకు అమిత్ షా
తెలంగాణలో మరోసారి పర్యటించనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ నెల 28న ఆయన తెలంగాణకు రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై తెలంగాణ బీజేపీ నాయకులతో చర్చించనున్నారు.
తెలంగాణలో మరోసారి పర్యటించనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ నెల 28న ఆయన తెలంగాణకు రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై తెలంగాణ బీజేపీ నాయకులతో చర్చించనున్నారు.
పొత్తులపై జనసేన అధినేత పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తుకు సహకరించాలని, కలిసి రావాలని అమిత్షాను కోరినట్టు పవన్ చెప్పుకొచ్చారు. ఆయన ఎంతవరకు ఒప్పుకుంటారో తనకు తెలియదన్నారు పవన్.
ఈరోజు ఉదయం 9 గంటలకు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పయనం కానున్నారు. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో భేటీ కానున్నారు సీఎం. ఎమ్మెల్సీ ఎన్నికలు, రాష్ట్ర రాజకీయాలపై వారితో చర్చించనున్నారు.
పార్లమెంట్పై దాడి ఘటనను ప్రతిపక్షాలు రాజకీయం చేయవద్దని ఫైర్ అయ్యారు కేంద్ర హోం మంత్రి అమిత్షా. 'అజెండా ఆజ్తక్' సెషన్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భద్రతా ఉల్లంఘన ఘటనపై దర్యాప్తు చేస్తామని చెప్పిన అమిత్షా.. లోక్సభ భద్రతను పెంచే బాధ్యతను కమిటీకి అప్పగించామని క్లారిటీ ఇచ్చారు.
మూడు రాష్ట్రాల్లో తిరుగులేని విజయాన్ని సాధించిన బీజేపీ.. ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపికలో ఆచి, తూచి వ్యవహరించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రుల ఎంపిక స్వపక్షానికే కాకుండా విపక్షాలకూ షాక్ ఇచ్చింది. దీనిపై పూర్తి విశ్లేషణ హెడింగ్ పై క్లిక్ చేసి చూడవచ్చు.
పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) భారతదేశానికి చెందినదని.. ఈ భూభాగాన్ని ఎవరూ లాక్కోలేరన్నారు కేంద్రమంత్రి అమిత్ షా. జమ్ముకశ్మీర్లో ఎన్నికల్లో పోటీ చేయగలుగుతారని అమిత్ షా వ్యాఖ్యనించారు. జమ్ముకశ్మీర్పై సుప్రీం కోర్టు తీర్పు ప్రతిపక్ష పార్టీల పెద్ద ఓటమి అన్నారు.
తాము 22 స్థానాల్లో సత్తా చాటడం ఖాయమని తెలంగాణ బీజేపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. అదే జరిగితే తామే కీలకం అవుతామని అంచనా వేసుకుంటున్నారు. ఒక వేళ బీజేపీ లెక్కలు నిజమైతే పార్లమెంట్ ఎన్నికల వరకూ రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.